భారత్ న్యూస్ రాజమండ్రి.ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో కీలక మార్పులు – AP బోర్డు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో భారీ మార్పులు చేసింది 👇
గత విధానం:
మొత్తం 6 సబ్జెక్టులు
English – 100
Language – 100
Maths A – 75
Maths B – 75
Physics – 60
Chemistry – 60
Biology (Botany – 60, Zoology – 60)
కొత్త విధానం (ఇప్పటి నుంచి):
మొత్తం 5 సబ్జెక్టులు మాత్రమే
English – 100 మార్కులు
Language – 100 మార్కులు
Maths – 100 మార్కులు
Physics – 85 మార్కులు
Chemistry – 85 మార్కులు

Biology (Botany + Zoology కలిపి) – 85 మార్కులు
ప్రాక్టికల్స్:
సెకండియర్లో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి
విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పులను గమనించి ముందస్తుగా సిద్ధం కావాలని సూచన.