రాష్ట్రంలో 7 దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించిన ప్రభుత్వం

భారత్ న్యూస్ తిరుపతి…రాష్ట్రంలో 7 దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించిన ప్రభుత్వం

📍శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం, తిరుపతి.

📍శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, సామర్లకోట, కాకినాడ జిల్లా.

📍శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా.

📍శ్రీ వీరేశ్వరస్వామి వారి దేవస్థానం, మురమళ్ళ గ్రామం, అంబేద్కర్ కోనసీమ జిల్లా.

📍శ్రీ అస్వర్త నారాయణ & భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏ.పప్పూరు గ్రామం, అనంతపురం జిల్లా.

📍శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం, నందవరం గ్రామం, నంద్యాల జిల్లా.

📍శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి & శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, పొన్నూరు, గుంటూరు జిల్లా.