శింగనమలలోని దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారి రమణాచారి ఇంట్లోకి చొరబడిన టిడిపి నాయకులు. ఆలయం తమకు అప్పగించి వెళ్లాలని హెచ్చరికలు.

భారత్ న్యూస్ గుంటూరు….శింగనమలలోని దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారి రమణాచారి ఇంట్లోకి చొరబడిన టిడిపి నాయకులు. ఆలయం తమకు అప్పగించి వెళ్లాలని హెచ్చరికలు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రమణాచారి ఆవేదన.