భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ :
ఇవాళ్టి నుంచి ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణ.
తొలి సారెను ఉద్యోగులతో కలిసి సమర్పించనున్న ఈవో.
జులై 24 వరకు ఆషాఢసారె సమర్పణ మహోత్సవాలు.
ఏపీ వ్యాప్తంగా ప్రధాన దేవాలయాలు, ధార్మిక సంఘాల నుంచి సారె.

ఇవాళ్టి నుంచి వారాహి అమ్మవారికి పంచ వారాహి మంత్రాలతో హోమాలు.
ఇంద్రకీలాద్రిలో పంచ వారాహి మంత్రాలతో యాగశాలలో హోమాలు.