ముగిసిన వైకుంఠ ద్వార దర్శన రిజిస్ట్రేషన్లు,

భారత్ న్యూస్ తిరుపతి,,ముగిసిన వైకుంఠ ద్వార దర్శన రిజిస్ట్రేషన్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor…మూడో రోజు ఆన్‌లైన్‌లో 9.95 లక్షల రిజిస్ట్రేషన్లు

మూడు రోజులకు రిజిస్ట్రేషన్లు చేసుకున్న మొత్తం భక్తులు 24 లక్షల మంది

రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ విధానంలో దర్శన టోకెన్లు జారీ

ఈ నెల 30, 31, జనవరి 1వ తేదీన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్న టీటీడీ..