రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రూ.2 కోట్లు తీసుకొని వదిలేసిన టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌పై సస్పెండ్

..భారత్ న్యూస్ హైదరాబాద్….రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రూ.2 కోట్లు తీసుకొని వదిలేసిన టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌పై సస్పెండ్

శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సీపీ సజ్జనార్‌

ఆర్థిక నేరస్తుడిని ముంబయిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా, రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకొని వదిలేసిన టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌

నిందితుల నుంచి తీసుకున్న రూ.2 కోట్లను పైఅధికారులకు ఇచ్చినట్టు ఆరోపణలు

శ్రీకాంత్‌తో పాటు అధికారుల పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్‌