ఏసీబీకి చిక్కిన అమ‌లాపురం త‌హ‌సీల్దార్‌,

భారత్ న్యూస్ గుంటూరు…ఏసీబీకి చిక్కిన అమ‌లాపురం త‌హ‌సీల్దార్‌ లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ఎమ్మార్వో అశోక్ అమలాపురం తహసీల్దార్ ఆఫీస్‌పై ఏసీబీ అధికారుల…

శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నుందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలిసులు పట్టుకున్నారు

భారత్ న్యూస్ అనంతపురం…శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నుందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలిసులు పట్టుకున్నారు. రోజు మాదిరిగానే…

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేతరూ.2.37 కోట్ల విలువైన 1.8 కిలోల బంగారం స్వాధీనంబంగారం స్వాధీనం చేసుకున్న…

పండుగ ఆఫర్లు, డిస్కౌంట్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచనలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….పండుగ ఆఫర్లు, డిస్కౌంట్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచనలు దీపావళి పండుగ నేపథ్యంలో సైబర్ మోసగాళ్ల ఉచ్చులో…

అధిక వడ్డీ కేసులో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్

(తెలంగాణ) భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….నల్గొండ జిల్లా… అధిక వడ్డీ కేసులో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్ దేవరకొండ రాష్ట్రంలో సంచలనగా మారిన…

జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు స్వాధీనం..ఆ డబ్బు ఎవరిది?..

.భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు స్వాధీనం..ఆ డబ్బు ఎవరిది?.. హైదరాబాద్‌లో జరుగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో పటిష్ఠమైన…

గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు కార్పొరేటర్ భర్తతో…

Siddipet: క్యూనెట్‌ స్కామ్‌లో డబ్బు పోగొట్టుకుని.. యువకుడు ఆత్మహత్య.. ఇద్దరు అరెస్ట్‌..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….Siddipet: క్యూనెట్‌ స్కామ్‌లో డబ్బు పోగొట్టుకుని.. యువకుడు ఆత్మహత్య.. ఇద్దరు అరెస్ట్‌.. సిద్దిపేట: వివాదాస్పద QNET నెట్‌వర్క్‌తో…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాళహస్తి శ్రీనివాస్ హత్యకేసుకు

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాళహస్తి శ్రీనివాస్ హత్యకేసుకు సంబంధించి అతను బతికి ఉన్నప్పుడు వాస్తవాన్ని వివరిస్తూ తీసిన…

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులచే వారాంతపు ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ డ్రైవ్.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులచే వారాంతపు ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ డ్రైవ్. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో ప్రత్యేక…

చిత్తూరు పట్టణము నందు ట్రేడింగ్ పేరుతో 27,21,499 రూపాయలు పోగొట్టుకున్న ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు.*

భారత్ న్యూస్ అనంతపురం…చిత్తూరు జిల్లా పోలీసు చిత్తూరు పట్టణము నందు ట్రేడింగ్ పేరుతో 27,21,499 రూపాయలు పోగొట్టుకున్న ఘటనలో కేసు నమోదు…

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు…