రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

…భారత్ న్యూస్ హైదరాబాద్….రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

హైదరాబాద్ – జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో సౌండ్ పొల్యూషన్ కేసులో బ్యాండ్ బాజా వారి సామాగ్రి సీజ్ చేసిన పోలీసులు

అయితే బ్యాండ్ సామాగ్రి తిరిగి ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై శంకర్.