Blog

కొడుకు పట్టించుకోవడం లేదని రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కొడుకు పట్టించుకోవడం లేదని రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన మాజీ ఎంపీపీ ఆ స్థలంలో…

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ గుజరాత్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బదిలీ అలహాబాద్‌…

అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి ముగ్గురు ఆర్థికవేత్తలను వరించింది.

భారత్ న్యూస్ రాజమండ్రి…అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి ముగ్గురు ఆర్థికవేత్తలను వరించింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక ప్రగతిని సశాస్త్రీయంగా వివరించిన జోయెల్‌ మోకిర్‌,…

మళ్ళీ వదలని వర్షాలు::

భారత్ న్యూస్ తిరుపతి…మళ్ళీ వదలని వర్షాలు::▪️బుధవారం (15-10-25) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి…

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ.. బాధ్యత లేని నిర్ణయం

భారత్ న్యూస్ రాజమండ్రి…మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ.. బాధ్యత లేని నిర్ణయం పీపీపీ విధానాన్ని అడ్డుకుని తీరతాం ప్రజా ఉద్యమంతో ప్రభుత్వ మెడలు…

మరో వివాదంలో HCA

..భారత్ న్యూస్ హైదరాబాద్….మరో వివాదంలో HCA HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల కలకలం అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచుల్లో పలువురు…

జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు స్వాధీనం..ఆ డబ్బు ఎవరిది?..

.భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు స్వాధీనం..ఆ డబ్బు ఎవరిది?.. హైదరాబాద్‌లో జరుగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో పటిష్ఠమైన…

గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు కార్పొరేటర్ భర్తతో…

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవ్వాల్సిందేనని…

వర్టూస్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ -2025 పోటీల్లో మహిళల విభాగం 400 మీటర్ల(టీ20) పరుగు పందెంలో సత్తా చాటి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి

భారత్ న్యూస్ రాజమండ్రి…వర్టూస్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ -2025 పోటీల్లో మహిళల విభాగం 400 మీటర్ల(టీ20) పరుగు పందెంలో సత్తా చాటి…

ఎంఆర్ఓ కార్యాలయం ముందు యువ రైతు ఆత్మహత్యాయత్నం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఎంఆర్ఓ కార్యాలయం ముందు యువ రైతు ఆత్మహత్యాయత్నం రెవెన్యూ అధికారులు రూ.6 లక్షలు లంచం డిమాండ్ చేస్తున్నారంటూ…

మాయలేడీల వికృత చేష్టలు.. ఆట‌క‌ట్టించిన పోలీసులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మాయలేడీల వికృత చేష్టలు.. ఆట‌క‌ట్టించిన పోలీసులు న్యూసెన్స్ కేసులో 6గురు మహిళలు అరెస్ట్ నిజామాబాద్ లో కలకలం…