భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో పేదలకు ఉగాది కానుక!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం భారీ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
📌 ముఖ్యాంశాలు:
6 లక్షల సోలార్ రూఫ్టాప్ల ఏర్పాటు
ఉగాది రోజున 2.5 లక్షల గృహప్రవేశాలు
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం లక్ష్యం
కరెంట్ బిల్లులు తగ్గించే చర్యలు
రైతులకు “అన్నదాత సుఖీభవ” నిధులు
దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం
