భారత్ న్యూస్ అనంతపురం…రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు ‘సౌండ్ అలర్ట్ సిస్టమ్’ (ఏవీఏఎస్)ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా, రహదారుల శాఖ ప్రతిపాదించింది.
ఈ కొత్త నిబంధన 2027, అక్టోబరు 1 నుంచి అమలులోకి వస్తుంది.
