భారత్ న్యూస్ విశాఖపట్నం..విజయవాడ:
ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు.
📍విజయవాడ వరలక్ష్మీనగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.

📍సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం : మంత్రి నాదెండ్ల మనోహర్
📍వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం.
📍రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది.
📍9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం.
📍1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్…