భారత్ న్యూస్ విశాఖపట్నం..మంగళగిరి రూరల్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సజ్జల భార్గవ్ రెడ్డి.
నేడు సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసుల భారీ బందోబస్తు.మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లకు వెళ్లే మెయిన్ గేటును మూసివేసిన పోలీసులు.

సజ్జల భార్గవ్ రెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ…