విజయనగరం: పేలుళ్ల కుట్ర కేసును తమకు అప్పగించాలని కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకున్న NIA.

భారత్ న్యూస్ విజయవాడ..Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయనగరం: పేలుళ్ల కుట్ర కేసును తమకు అప్పగించాలని కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకున్న NIA.

ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కి చెందిన సమీర్, వరంగల్‌కి చెందిన మొయిద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన NIA.

మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కేసును తమకు అప్పగించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకున్న NIA

కేసుకు సంబంధించిన వివరాలను NIAకి అందించనున్న విజయనగరం టూటౌన్ పోలీసులు

నిందితులపై సెక్షన్ 113, 147,148,149,154ల కింద కేసు నమోదు చేసిన విజయనగరం పోలీసులు

ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న నిందితులు సిరాజ్, సమీర్.