కాకినాడ జిల్లాలో భారీగా గంజాయి

భారత్ న్యూస్ రాజమండ్రి…కాకినాడ జిల్లాలో భారీగా గంజాయి

సామర్లకోట రైల్వే స్టేషన్‌లో 140 కేజీల గంజాయి పట్టివేత

టాటా నగర్- యశ్వంతపూర్ రైలులో తనిఖీలు

15 బ్యాగులలో రూ.7 లక్షల విలువైన 140 కేజీల గంజాయి స్వాధీనం.. నిందితులు పరారీ