భారత్ న్యూస్ విజయవాడ…స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…410 కోట్లు విడుదల చేస్తూ గ్రామీణాభివృద్ధి సంస్థ ఉత్తర్వులు
గ్రామీణ స్థానికసంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.410 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
2025-26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్ టైడ్ గ్రాంట్ కింద రూ.365 కోట్లు, అదనపు నిధులు మరో రూ.45 కోట్లు కలిపి మొత్తం రూ.410 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం వేరు వేరుగా ఆదేశాలిచ్చింది.
