గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి

భారత్ న్యూస్ రాజమండ్రి…గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్ కౌంటర్

ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి

ఆయుధాలు స్వాధీనం.