ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు గారు,

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు గారు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి త్వరలోనే నిర్ణయం….

ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం. నవంబర్ 1 నుంచి డీఏ జమ. ఒక డీఏ ఇచ్చేందుకు నెలకు రూ.160 కోట్లు ఖర్చు

పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్. 2 విడతల్లో చెల్లింపు. రూ.210 కోట్లు ఖర్చు.

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వెంటనే క్లియర్ చేయాలని నిర్ణయం

180 రోజుల చైల్డ్‌కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు

ఉద్యోగుల హెల్త్‌కు సంబంధించి వ్యవస్థ సిస్టమైజ్