భారత్ న్యూస్ రాజమండ్రి….ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీ వేశాం: డిప్యూటీ సీఎం పవన్
ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నేతలతో కమిటీ
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించా: పవన్
నష్టపరిహారం చెల్లింపుపై కమిటీ చర్చిస్తుంది: డిప్యూటీ సీఎం పవన్
కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది: పవన్
ఉప్పాడ మత్స్యకారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా: పవన్
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత..
స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో చర్చిస్తా: డిప్యూటీ సీఎం పవన్
