.విశాఖ ఏసీబీ కి చిక్కిన మహిళా డీసీటీవో కిముడు జయలక్ష్మి..

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ ఏసీబీ కి చిక్కిన మహిళా డీసీటీవో కిముడు జయలక్ష్మి..

మరో ట్రాన్స్ పోర్ట్ యజమాని సన్యాసి రాజు..

ఇరువురు కలిసి ఇంటీరియర్ డెకరేటర్ పార్సెల్ ఇన్వాయిస్ కు రూ.25వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు..