భారత్ న్యూస్ విజయవాడ…అక్టోబర్ 1 నుంచి కీలక నిబంధనలు.. NPS, ఆధార్, UPIలో మార్పులు
జాతీయ పెన్షన్ పథకం (NPS), ఆధార్ అప్డేట్లు, ఆన్లైన్ గేమింగ్, UPI వంటి అనేక రంగాలలో అక్టోబర్ 1 నుంచి కీలక నిబంధనలు మారనున్నాయి.
NPSలో పెట్టుబడిదారులు ఒకే పాన్ నంబర్లో బహుళ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.
IRCTC టికెట్ బుకింగ్ మొదటి 15 నిమిషాలు ఆధార్-లింక్డ్ ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
UPI ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ నిలిపివేయబడుతుంది. అలాగే, ఆధార్ సేవలకు రుసుములు పెరగనున్నాయి.

ఆన్లైన్ గేమింగ్ నూ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి.