భారత్ న్యూస్ విశాఖపట్నం..నేడు పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల
పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోదీ
9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ
రూ.20,500 కోట్లు జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం
WhatsApp us