ఏపీలో మామిడి రైతుల కోసం రూ.260 కోట్లు విడుదల

భారత్ న్యూస్ గుంటూరు…..అమరావతి :

ఏపీలో మామిడి రైతుల కోసం రూ.260 కోట్లు విడుదల

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో తోతాపురి మామిడికి కిలో రూ.4 సబ్సిడీ

6.5 లక్షల టన్నుల మామిడి సేకరణకు ఏపీ సర్కార్ ఆదేశం