భారత్ న్యూస్ శ్రీకాకుళం…..అమరావతి :
అన్నదాత సుఖీభవ ముఖ్యమైన అప్డేట్!!
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తి. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తెలిపారు.

సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని, అటువంటివారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని అధికారులు సూచించారు.
అన్నదాత సుఖీభవ అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు లింక్స్
https://studybizz.com/annadatha-sukhibhava-scheme