భారత్ న్యూస్ గుంటూరు…కోటప్పకొండలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి

Ammiraju Udaya Shankar.sharma News Editor…పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత, జీవీ ఆంజనేయులు
వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని వేడుకున్నా: గొట్టిపాటి

ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించాం: హోంమంత్రి అనిత…