భారత్ న్యూస్ నెల్లూరు….97 తేజస్ ఫైటర్ జెట్లకు రూ.66వేల కోట్లతో డీల్!
భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు 97 తేజస్ మార్క్-1A ఫైటర్ జెట్ల కోసం హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(HAL)తో ఇవాళ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ డీల్ విలువ రూ.66,500 కోట్ల 2021లొ రూ 5.46,898 IAF 83 జెట్లను కొనుగోలు చేసింది. తాజా డీల్ దాని కంటే పెద్దది. కాగా 36 పాత మిగ్-21 జెట్లకు IAF వీడ్కోలు పలకనుంది.
