…భారత్ న్యూస్ హైదరాబాద్….త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరం నివేదికపై సభలో చర్చ పెడతాం.
వీలైతే కేసీఆర్, హరీష్ రావు కూడా ఆ సమావేశాలకే రావొచ్చు.
సమావేశాలు ముగిశాక కమిషన్ సూచన మేరకు చర్యలు తీసుకుంటాం
– సీఎం రేవంత్ రెడ్డి
WhatsApp us