.కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించిన

భారత్ న్యూస్ హైదరాబాద్.కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించిన తెలంగాణ ప్రభ్యత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా KCR అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో విద్యుత్,…

Read More

పెంచిన టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలినిరుద్యోగుల పై ఆర్థిక భారం మోపడం సరికాదు

పెంచిన టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి నిరుద్యోగుల పై ఆర్థిక భారం మోపడం సరికాదు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ టెట్ పరీక్ష ఫీజు అధికంగా పెంచడం వల్ల నిరుద్యోగులపై పెను భారం పడుతుందని, గతంలో ఒక పేపర్ రాస్తే 200 , 2 పేపర్లు రాస్తే 300 ఫీజు ఉండేది కానీ ఇప్పుడు ఒక పేపర్ కి 1000 రూపాయలు రెండు పేపర్లు రాస్తే 2000 రూపాయల ఫీజు పెట్టడం…

Read More

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు ఫీజు ను తగ్గించాలి

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు ఫీజు ను తగ్గించాలి: 33 జిల్లాల్లో టెట్ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయాలి: ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు ఫీజును తగ్గించాలని, ఫీజు తగ్గింపు ప్రకటన తరువాతే దరఖాస్తులను తీసుకోవాలని,33 జిల్లాల్లో టెట్ పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో టెట్ మరియు రాష్ట్ర విద్య పరిశోధన…

Read More

సుందరమైన సమాజ నిర్మాణానికి సుందరమైన కుటుంబ వ్యవస్థ కూడా చాలా అవసరo …తెలంగాణ సి

భారత్ న్యూస్ హైదరాబాద్…. సుందరమైన సమాజ నిర్మాణానికి సుందరమైన కుటుంబ వ్యవస్థ కూడా చాలా అవసరo …తెలంగాణ సి ఎస్ ఐ కోర్ట్ లో సీనియర్ సూపరింటెండెంట్ పి వి పి అంజనీకుమారి సమాజానికి పునాది“కుటుంబం,’” అట్టి సమాజాన్ని చైతన్య పరచేది కవులు కళాకారులు, అందుకే వారిని సమాజ నిర్మాతలుగా అభివర్ణిస్తారు , అంతే కాక సమాజంలో కుటుంబo మరియు పాఠశాల ప్రతి వ్యక్తిపై అత్యంత ప్రభావాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా బడి గుడి ఇవి రెండూ రెండు…

Read More

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యంశాలు

భారత్ న్యూస్ హైదరాబాద్… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యంశాలు మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ లక్ష్యంగా హిందూ మహిళలపై అర్ధరాత్రి మతోన్మాదులు దాడికి వ్యవహరించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఆటవిక చర్య. మహిళలు ఆచారం ప్రకారం హోలీ పండుగ చేసుకుంటుంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. మహిళలపై దుర్భాషలాడుతూ మూకుమ్మడిగా రాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో అనేకమందికి గాయపడ్డారు….

Read More

The Media Professionals from Vietnam Visit Nagarjuna Konda & Buddhavanam Project

The Media Professionals from Vietnam Visit Nagarjuna Konda & Buddhavanam Project A group of 26 Media Professionals from Vietnam, who are attending a Training Program on Journalism & Public Relations at Dr MCR HRD Institute, visited Nagarjuna Konda, which is one of India’s richest Buddhist Learning Centers in South India. The training program has been…

Read More

అందరికీ హోలీ శుభాకాంక్షలు,,ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి

భారత్ న్యూస్ హైదరాబాద్,,, అందరికీ హోలీ శుభాకాంక్షలు –ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి…

Read More

అవినీతి, అక్రమాలను పారద్రోలడానికి యువత రాజకీయాలకు ఆకర్షితులు కావాలి:

భారత్ న్యూస్ హైదరాబాద్.. అవినీతి, అక్రమాలను పారద్రోలడానికి యువత రాజకీయాలకు ఆకర్షితులు కావాలి: చెడు వ్యసనాలను దూరం చేసేందుకు,ఆరోగ్యవంతులుగా ఉండేందుకు క్రీడలు అవసరం: ఈటీ. నర్సింహా, సీపీఐరాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అవినీతి, అక్రమాలను పారద్రోలడానికి యువత రాజకీయాలకు ఆకర్షితులు కావాలని, చెడు వ్యసనాలను దూరం చేసేందుకు,ఆరోగ్యవంతులుగా ఉండేందుకు క్రీడలు అవసరమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ. నర్సింహా పిలుపునిచ్చారు. ఏ ఐ వై ఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో భగత్…

Read More

,నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని స్వేరోస్ మరియు BSP నాయకులు డా.మల్లురవి గారితో సుదీర్ఘంగా చర్చలు

భారత్ న్యూస్ హైదరాబాద్,,నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని స్వేరోస్ మరియు BSP నాయకులు డా.మల్లురవి గారితో సుదీర్ఘంగా చర్చలు జరిపి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్లురవి గారి గెలుపు కోసం కృషి చేస్తాం అని మాట ఇచ్చారు,

Read More