Having won as the MLA of Kothagudem, he became the voice of the
భారత్ న్యూస్ హైదరాబాద్, కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను , కమ్యూనిస్టు గొంతుకగా, అన్ని కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధిగా ఉంటానని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. అనేక మంది మేథావులను అణచివేస్తూ వారిపై నమోదు చేస్తున్న అక్రమ కేసులు,ఉపా చట్టాలకు వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తానని, ప్రగతిశీల శక్తుల తరపున నిలబడుతానిని హామీనిచ్చారు. అణచివేతను అంగీకరించబోమని శాసనసభ ఎన్నికల్లో ప్రజలు రుజువు చేశారన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు…