TDP chief Nara Chandrababu Naidu paid tributes on the occasion of BR Ambedkar’s death.

భారత్ న్యూస్ హైదరాబాద్,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు

Read More

Dr. BR Ambedkar death programs

భారత్ న్యూస్ హైదరాబాద్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ హైదరాబాద్ లో… వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ చైర్మన్…

Read More

, State Governor Dr. (Mrs.) Tamilisai Soundararajan, Dr. Babasaheb

భారత్ న్యూస్ హైదరాబాద్,రాష్ట్ర గవర్నర్ డాక్టర్(శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించారు .

Read More

Dr BR Ambedkar death anniversary, BJP leaders Shri Raja Singh

bharathnews,hyd,On the occasion of Dr BR Ambedkar death anniversary, BJP leaders Shri Raja Singh ,MLA,Shri Koppu Basha,BJP SC Morcha State President,Dr G Manohar reddy,BJP State Vice President&BJP SC Morcha State Incharge and Shri Chinta Sambamurthy and other leaders paying floral tributes to portrait of Dr BR Ambedkar at Dr Shyam Prasad Mukherji Bhavan, BJP State…

Read More

State party office NTR Trust Bhavan on the

భారత్ న్యూస్ హైదరాబాద్,*ఈరోజు 06.12.2023 భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ హైదరాబాద్ నందు ఉదయం 11.గం లకు అంబేద్కర్ గారి చిత్రపటానికి పార్టీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు

Read More

My congratulations to Enumula Revanth Reddy who has been selected as the Chief Minister of Telangana

భారత్ న్యూస్ హైదరాబాద్, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి నా అభినందనలు తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యం సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక తెలంగాణలో పార్టీ అధికారంలో రావడానికి సర్వ శక్తులు ఒడ్డినరాహుల్ గాంధీ, ప్రియాంక…

Read More

TSRTC Towards Digitization

భారత్ న్యూస్ హైదరాబాద్, డిజిట‌లైజేషన్ దిశ‌గా టీఎస్ఆర్టీసీ వేగ‌వంత‌మైన సేవ‌ల కోసం ఈఆర్పీ దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ‌ 9వేల‌కు పైగా బస్సులు, 50 వేల‌ మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల‌ గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల న‌డుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు ర‌వాణా సేవలు అందిస్తోంది. ఇంత విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న సంస్థ.. అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. డిజిటలైజేషన్ ఆవశ్యకతను గుర్తించి,…

Read More

Chief Secretary Santhi Kumari instructed the officials to make elaborate arrangements in a grand

bharathnews, Chief Secretary Santhi Kumari instructed the officials to make elaborate arrangements in a grand and befitting manner for the swearing in ceremony of the Chief Minister designate Sri A Revanth Reddy which is to be held at L.B.Stadium on Thursday. CS held a meeting with the officials and reviewed the arrangements to be made…

Read More

The Drug Control Department is the biggest manufacturer of fake anti-cancer drugs in the state

భారత్ న్యూస్ హైదరాబాద్, రాష్ట్రంలోనే అతి పెద్ద క్యాన్సర్ నివారణ నకిలీ మందుల తయారీ గుట్టు రట్టు చేసిన డ్రగ్స్ కంట్రోల్ విభాగంరూ.4 .35 కోట్ల విలువైన నకిలీ మందుల స్వాధీనం – కమల్ హాసన్ రెడ్డి.పరారీలో నకిలీ మందుల తయారీ కంపెనీ యజమాని 1) ఆస్ట్రా జెనరిక్స్ ప్రైవేట్. లిమిటెడ్, తెలంగాణ2) ఆస్ట్రికా హెల్త్‌కేర్ ప్రైవేట్. లిమిటెడ్, తెలంగాణ3) మీడియన్ బయోటెక్ ప్రైవేట్. లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్4) అలయన్స్ బయోటెక్, హిమాచల్ ప్రదేశ్5) సన్‌వెట్ హెల్త్‌కేర్,…

Read More

The Legislative Council of Telangana met former Chief Minister Shri KCR

భారత్ న్యూస్ హైదరాబాద్, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి గార్లు నేడు ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

Read More