మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పాపన్నపేటలో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి హరీష్ రావు.

భారత్ న్యూస్ హైదరాబాద్. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పాపన్నపేటలో బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్: మన పార్టీ పటిష్టంగా ఉంటేనే విజయం సాధ్యం. విభేదాలు పక్కన పెట్టాలి. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు పెట్టాలి. ప్రజల కోసం కష్టపడే మన అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలి. మెదక్ జిల్లా చేసి మెదక్‌కు రైలను, మెడికల్ కాలేజీని తెచ్చింది కేసీఆర్. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ శాంక్షన్…

Read More

Key points from KCR press meet from Sircilla party office after visiting withered farm fields

Key points from KCR press meet from Sircilla party office after visiting withered farm fields The Bharat Rashtra Samithi supremo, K. Chandrasekhar Rao, stated that if the state government fails to repair the Medigadda barrage and provide immediate relief to farmers, he and 50,000 farmers will march to Medigadda. He emphasized that following the Lok…

Read More

రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. నేతన్నలను ఆదుకోవాలి. చేనేత కార్మిక సంఘం

భారత్ న్యూస్ హైదరాబాద్.. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమను కాపాడాలి.రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు వెంటనే విడుదల చేయాలి. నేతన్నలను ఆదుకోవాలి. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెంకట్రాములు.సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి కాపాడేందుకు ,నేతన్నలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గత రెండు మాసాలుగా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ స్తంభించిపోవడం , నేతన్నలకు ఉపాధి అవకాశాలు…

Read More

బాబు జగజీవన్ రామ్ జీవిత స్ఫూర్తిదాయకం

భారత్ న్యూస్ హైదరాబాద్. బాబు జగజీవన్ రామ్ జీవిత స్ఫూర్తిదాయకం-వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాలమల్లేష్స్వాతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల మల్లేష్ పేర్కొన్నారు. శుక్రవారం బషీర్బాగ్ నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి 117 వ జయంతి సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి…

Read More

पणजी (गोवा) में ‘गोवा इंटरनेशनल ट्रैवल मार्ट 2024’ कार्यक्रम को उत्स्फूर्त प्रतिसाद !

महर्षि अध्यात्म विश्वविद्यालय की प्रेस विज्ञप्ती ! दिनांक : 5.04.2024 पणजी (गोवा) में ‘गोवा इंटरनेशनल ट्रैवल मार्ट 2024’ कार्यक्रम को उत्स्फूर्त प्रतिसाद ! महर्षि अध्यात्म विश्वविद्यालय ने ‘आध्यात्मिक पर्यटन’ की दृष्टि से जागतिक पर्यटन संस्थाओं से साधा संवाद !

Read More

బాబు జగ్జీవన్ గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు

భారత్ న్యూస్ హైదరాబాద్…. బాబు జగ్జీవన్ గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… బి.ఆర్.ఎస్ ప్రభుత్వం దళితులను ఆకాశం అంత ఎత్తుకు ఎత్తితేకాంగ్రెస్ ప్రభుత్వం అవమానాలకు గురి చేస్తుంది. కాంగ్రెస్ పాలనలో బాబు జగ్జీవన్ రామ్ గారు దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల విచ్చిన్నానికి కృషి…

Read More

భారత్ న్యూస్ హైదరాబాద్. పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించిన రాచకొండ సీపీ రాచకొండ పోలీసు కమిషనరేట్ లో పనిచేసి ఈ రోజు సాధారణ పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులు రవి కుమార్, అడిషనల్ డిసిపి ట్రాఫిక్ 1, శ్రీ కె.మోహన్ రెడ్డి, SI, CCRB, శ్రీ యం. శ్రీరామ్ రెడ్డి, ఊమెన్ పోలీస్ స్టేషన్, ఉప్పల్, శ్రీ డి. యాదయ్య, ARSI, అంబర్ పేట, మరియు స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన శ్రీ…

Read More

రసూల్ పుర యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

భారత్ న్యూస్ హైదరాబాద్.. రసూల్ పుర యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లోని రసూల్ పురలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. రసూల్పుర లోని గన్ బజార్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మైనార్టీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన రసూల్పుర యువసేన మైనార్టీ సోదరులు రసూల్ పురాలో కారు దిగి…

Read More

జాతీయస్థాయి లోకో క్యాబ్ పోటీలో మొదటి బహుమతినికైవసం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే

భారత్ న్యూస్ హైదరాబాద్. జాతీయస్థాయి లోకో క్యాబ్ పోటీలో మొదటి బహుమతినికైవసం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే భారతీయ రైల్వేలోని వివిధ జోనల్ రైల్వేల నుండి13 లోకోమోటివ్‌లు పాటియాలా లోకోమోటివ్ వర్క్స్‌లో జరిగిన లోకో క్యాబ్ పోటీలో పాల్గొన్నాయి. ఈ పోటీలో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఎలక్ట్రిక్ లోకో షెడ్, లాలాగూడ మరియు పశ్చిమ రైల్వేకు చెందిన డీజిల్ లోకో షెడ్, వటావా సంయుక్తంగా మొదటి బహుమతిని అందుకున్నాయి. రైల్వే బోర్డు రైలు ఇంజిన్ ను…

Read More

స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు, గీత పనివారల ఉద్యమ నిర్మాత , మాజీ ఎంపి బొమ్మగాని

భారత్ న్యూస్ హైదరాబాద్… స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు, గీత పనివారల ఉద్యమ నిర్మాత , మాజీ ఎంపి బొమ్మగాని ధర్మభిక్షం 13వ వర్థంతి సభ రాజకీయ పార్టీలలో, సమాజంలో అన్ని స్థాయిలో సామాజిక న్యాయం ఉండాలని బొమ్మగాని ధర్మభిక్షం బలంగా అభిప్రాయపడేవారని సిపిఐ జాతీయ కార్యదర్శి , మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. ఎవరు ఆపద వచ్చినా ధర్మభిక్షం వద్దకు వెళ్లేవారని , ఆయన పరిష్కారం చూపేవారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలను వ్యతిరేకించేవారు…

Read More