The 24th board meeting of Musi Riverfront Development Corporation was held under the Chairmanship

The 24th board meeting of Musi Riverfront Development Corporation was held under the Chairmanship of the Chief Secretary Santhi Kumari at Secretariat today. Principal Secretary MAUD Danakishore, MD HMWSB Sudarshan Reddy, Commissioner GHMC Ronald Ross, MD MRDCL Amrapali, board members and other officials attended the meeting.During the meeting, Chief Secretary said that the government is…

Read More

సికింద్రాబాద్ లోని నల్లగుట్ట ప్రాంతంలో స్థానిక మైనారిటీ నాయకుడు రహీం తదితరులు సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సికింద్రాబాద్ పార్లమెంట్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లోని నల్లగుట్ట ప్రాంతంలో స్థానిక మైనారిటీ నాయకుడు రహీం తదితరులు సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్.పార్టీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠా గోపాల్, మాజీ మంత్రి మహమూద్ అలీ తో పాటు నేతలు, కార్పొరేటర్లు, మైనారిటీ ప్రముఖులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు…

Read More

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్

సైబర్ నేరాల విచారణ వేగవంతం ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ సైబర్ నేరాల దర్యాప్తు, నమోదు చేయవలసిన సెక్షన్లు మరియు విచారణ పద్ధతుల మీద నేరేడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని స్టేషన్ హౌస్ అధికారులు, ఆయా స్టేషన్ల సైబర్ నేరాల దర్యాఫ్తు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల నమోదులో పాటించవలసిన వివిధ సెక్షన్లకు సంబంధించిన…

Read More

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం సోదరీమణులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మునుగోడు ఎమ్మెల్యే, భువనగరి పార్లమెంట్ ఇంచార్జ్ ,శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు ,భువనగిరి పార్లమెంటు ఇంచార్జ్ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ.. యువకుడు అంచలంచలుగా ఎదిగి…

Read More

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని కొండ మల్లయ్య

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలోని కొండ మల్లయ్య గార్డెన్స్ లో జరిగిన సిద్దిపేట నియోజకవర్గ స్థాయి యువత సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కామెంట్స్… కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి…రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా..?ఒక్క పరీక్ష నిర్వహించారా…మా హయాంలో ఉద్యోగాలు వొస్తే మీరుగా చెప్పుకుంటారాదుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ లో చెల్లుతుందా…తెలంగాణ వొద్దు అంటూ గన్ను ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి…

Read More

వర్షపు నీరు వృదా కాకుండా చర్యలు తీసుకోవాలి – ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్

భారత్ న్యూస్ హైదరాబాద్. వర్షపు నీరు వృదా కాకుండా చర్యలు తీసుకోవాలి – ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్హైదరాబాద్, ఏప్రిల్ 6 : వర్షపు నీరు వృదా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సన్నద్దం కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులకు తెలియజేశారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ర్ట సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వర్షపు నీరు ఉపయోగించుకుంటే…

Read More

ఏప్రిల్‌ 11న ఏఐకెఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి

ఏప్రిల్‌ 11న ఏఐకెఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండిపోస్టర్‌ ఆవిష్కరణలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్‌ పిలుపు ఏప్రిల్‌ 11న అఖిల భారత కిసాన్‌ సభ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలు, సభలు, సమావేశాలు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌ పిలుపునిచ్చారు.ఆర్‌టిసి క్రాస్‌ రోడ్స్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎప్రిల్‌ 11 ఏఐకెఎస్‌ ఆవిర్భావ దినోత్సవం పోస్టర్లను…

Read More

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతు గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్ నగర్ నియోజకవర్గ సన్నహాక సమావేశాలు ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా హాజరైన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్,మాజీమంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్… సికింద్రాబాద్ పార్లమెంట్ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూశాసనసభ ఎన్నికలు హైదరాబాద్ నగరం నుంచి బి ఆర్…

Read More

మిషన్ భగీరథ నిర్వాహణ సంస్థలతో పంచాయతీ రాజ్ సెక్రెటరీ సమావేశం

మిషన్ భగీరథ నిర్వాహణ సంస్థలతో పంచాయతీ రాజ్ సెక్రెటరీ సమావేశంప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , PR&RD మరియు RWS, శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, IAS ధి 06.04.2024, ఇంజనీర్-ఇన్-చీఫ్, మిషన్ భగీరథ శాఖ శ్రీ. జి. కృపాకర్ రెడ్డి మరియు ఇతర చీఫ్ ఇంజనీర్లు, సుపెరింటెండింగ్ ఇంజనీర్స్, మిషన్ భగీరథ O&M పంప్ సెట్స్ మరియూ సివిల్ ఏజెన్సీలైన మేఘా ఇంజనీరింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్, ఎన్ సి సి, ఎల్ అండ్ టి, ఐ‌హెచ్‌పి, కోయ…

Read More

రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా

భారత్ న్యూస్ హైదరాబాద్.. రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియాజిల్లాలోనీ త్రాగునీరు సరఫరా పై జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి వినియోగం పెరిగి త్రాగునీటి వనరులు తగ్గిపోతాయి. ఇలాంటి సమయంలో ప్రజా అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లా, మండల, గ్రామస్థాయి…

Read More