.ఎండోమెంట్ కమీషనర్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా పూలే 198 వ జయంతి కార్యక్రమం
భారత్ న్యూస్ హైదరాబాద్….ఎండోమెంట్ కమీషనర్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా పూలే 198 వ జయంతి కార్యక్రమం
భారత్ న్యూస్ హైదరాబాద్….ఎండోమెంట్ కమీషనర్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా పూలే 198 వ జయంతి కార్యక్రమం
భారత్ న్యూస్ హైదరాబాద్.వేల్పూర్ మండల కేంద్రంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు,చిన్నారులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు..
భారత్ న్యూస్ హైదరాబాద్. తెలంగాణ భవన్ లో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కామెంట్స్ సంఘం కోసం సమాజం కోసం పని చేసి శాశ్వతమైన ఖ్యాతిని సాధించుకున్న గొప్ప మహా మనిషి జ్యోతిబాపూలే 197 సంవత్సరాల క్రితం జన్మించిన పూలే గారు ఎంచుకున్న మార్గం ఆయన బోధనలు ఇప్పటికీ కూడా అందరికీ ఆచరణీయం విద్యతోనే అనే వికాసం వస్తుంది అని బలమైన నమ్మకంతో తన ఇంటి…
భారత్ న్యూస్ హైదరాబాద్…మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లీం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ ప్రార్ధనలలో నగరంలో ని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ముస్లీం సోదరులు పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం మత పెద్దలు, పలువురు ముస్లీం సోదరులను MLA…
భారత్ న్యూస్ హైదరాబాద్..శ్రీ కోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో కిన్నెర ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ఆయన బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రోది నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండలన్నారు. అన్ని వర్గాల ప్రజలు వృద్ధిని సాధించాలని ఆయన కోరారు….
భారత్ న్యూస్ హైదరాబాద్,, ఎంపీ వద్దిరాజు రంజాన్ శుభాకాంక్షలు Date 10/04/2024 రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు: ఎంపీ రవిచంద్రరంజాన్ పర్వదినం (రమదాన్,ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణలోని ముస్లిం సమాజానికి, తెలంగాణకు చెందిన దేశవిదేశాలలో నివసిస్తున్న,స్థిరపడిన ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల మాసం క్రమశిక్షణ, ఆథ్యాత్మిక చింతన, దాతృత్వం,ప్రేమ,క్షమ,దయ,ఉపకారం, సోదరభావం,ఐక్యతను పెంపొందిస్తుందని తన సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.పవిత్ర ఖురాన్…
భారత్ న్యూస్ హైదరాబాద్, అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 11 విజయవంతం చేయాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఖమ్మం:- అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పిలుపునిచ్చారు.బుధవారం ఖమ్మం సుందరయ్య భవన్ లో జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ 1936…
భారత్ న్యూస్ హైదరాబాద్…. చైతన్య సేద్యం రైతుల మాసపత్రిక సర్క్యులేషన్ ప్రోగ్రామ్ ను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రారంభించారు. హైదరాబాదులోని జవహర్ నగర్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. అనంతరం జూలకంటి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని ఆధునిక మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తూ చైతన్య సేద్యం వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నదని ప్రశంసించారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి చైతన్య సేద్యం మాస…
భారత్ న్యూస్ హైదరాబాద్… విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ డి జి రాజీవ్ రతన్ కు సంతాపం తెలియజేసిన పోలీస్ అధికారులు….. తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ మంగళవారం నాడు మరణించారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఏఐజి ఆసుపత్రి లో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తమ సహచర ఐపీఎస్ అధికారి ఆకస్మికంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరణించడంతో పలువురు ఐపీఎస్ అధికారులు ఆసుపత్రికి…
Police officials express condolences for Vigilance and Enforcement DG Rajiv Ratan Director General of Vigilance and Enforcement Rajiv Ratan passed away on Tuesday due to a heart attack while undergoing treatment at the AIG Hospital in the Rayadurgam Police Station area of Hyderabad. IPS officers visited the hospital to pay their respects to their colleague…