స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న తొల‌గింపు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న తొల‌గింపు.

రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు. కేంద్రం స‌హ‌క‌రించినా, స‌హ‌క‌రించ‌క‌పోయినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం. మ‌ద్ద‌తు ధ‌ర‌తో పాటు అదనంగా రూ. 500 బోన‌స్ అందిస్తాం.