భారత మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్, కల్పన లకు అరుదైన గౌరవం

భారత్ న్యూస్ మంగళగిరి…భారత మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్, కల్పన లకు అరుదైన గౌరవం విశాఖ స్టేడియం గ్యాలరీ స్టాండ్ కు మిథాలీ…

మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కొలంబోలో జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ , శ్రీలంక జట్లు పోటీ పడతాయి

భారత్ న్యూస్ విజయవాడ…మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కొలంబోలో…

ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న విశాఖపట్నంలో భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

భారత్ న్యూస్ గుంటూరు…ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా నిన్న విశాఖపట్నంలో భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో…

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ పవర్ లిఫ్టర్స్ ఫెడరేషన్ (NPF) మరియు కర్ణాటక స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ (RAW) సంయుక్తంగా నిర్వహిస్తున్న

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రోలుగుంట, అక్టోబర్ 8:కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ పవర్ లిఫ్టర్స్ ఫెడరేషన్ (NPF) మరియు కర్ణాటక…

విశాఖలో భారత్‌ – ఆసీస్‌ వన్డే.. టికెట్‌ ధర రూ.150

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో భారత్‌ – ఆసీస్‌ వన్డే.. టికెట్‌ ధర రూ.150 మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీల నేపథ్యంలో విశాఖపట్నంలో…

భారత్VSపాక్ మ్యాచ్.. మళ్లీ ‘నో హ్యాండ్ షేక్’….

భారత్ న్యూస్ రాజమండ్రి…భారత్VSపాక్ మ్యాచ్.. మళ్లీ ‘నో హ్యాండ్ షేక్’…. మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ భారత్,…

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన

భారత్ న్యూస్ విజయవాడ…ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన టీమిండియా వన్డే కెప్టెన్ గా శుభమన్ గిల్.. రోహిత్…

టీమిండియా ఘన విజయం

భారత్ న్యూస్ విజయవాడ…టీమిండియా ఘన విజయం అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ గెలుపు ఇన్నింగ్స్ 140 పరుగుల…

భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్

భారత్ న్యూస్ నెల్లూరు….భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ ఉదయం 9:30 గంటలకు…

ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు గారు అభినందించారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్…

మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్

భారత్ న్యూస్ రాజమండ్రి…మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ గౌహతి వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్…

యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డులు 2025 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డులు 2025 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.📍అర్హత…