2025 ఆసియా యూత్ గేమ్స్‌లో టాస్ వేసే ముందు పాకిస్థాన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించిన టీమ్ ఇండియా.

భారత్ న్యూస్ విశాఖపట్నం..2025 ఆసియా యూత్ గేమ్స్‌లో టాస్ వేసే ముందు పాకిస్థాన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించిన టీమ్ ఇండియా.

తరువాత, ఏకపక్షంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో భారత్ 81–26తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.