కాంగ్రెస్ వల్లే ఉగ్రవాదం వృద్ధి చెందింది: అమిత్ షా …

భారత్ న్యూస్ ఢిల్లీ…..కాంగ్రెస్ వల్లే ఉగ్రవాదం వృద్ధి చెందింది: అమిత్ షా …

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఉగ్రవాదం వృద్ధి చెందిందని అమిత్ షా విమర్శించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​కు జాతీయ భద్రత కంటే రాజకీయాలే ముఖ్యమైపోయాయని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ పాక్ ఆక్రమిత కాశ్మీర్​‌ను పాకిస్థాన్​కు ఇచ్చేసిందని, కానీ బీజేపీ దానిని తిరిగి భారత్​లో చేరుస్తుందని అమిత్​ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఉగ్రవాదులపై చర్య తీసుకునే బదులు పత్రాలను పంపి ఉండేదని ఆయన ఆరోపించారు…