భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా..బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం –ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి …
బర్మింగ్హామ్ లోని అపార్ట్మెంట్ కంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం..
అపార్ట్మెంట్ కంప్లెక్స్లో నివసిస్తున్న పదిమంది తెలుగు విద్యార్థులు..
హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైనా విద్యార్థులు..
అపార్ట్మెంట్లో ఫైర్ ప్రారంభమై కాసేపటిలోనే ఘాటైన పొగ .. విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అరుపులు..
లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు..
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి..
మృతి చెందిన వారిలో చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్ పల్లి కి చెందిన మరొక విద్యార్థి మృతి..

అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులుగా గుర్తింపు..