కొడంగల్‌లో ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా ప్రెస్‌క్లబ్‌కు చర్చకు వెళ్తున్నాను

…భారత్ న్యూస్ హైదరాబాద్….కొడంగల్‌లో ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా ప్రెస్‌క్లబ్‌కు చర్చకు వెళ్తున్నాను

రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద చర్చించడానికి మా పార్టీ నాయకత్వం సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరుతున్నాము

రేవంత్ రెడ్డి వస్తాడు అనుకుంటే నిన్ననే బయలుదేరి ఢిల్లీకి వెళ్లాడు.. మరి చర్చకు ముఖ్యమంత్రి బదులు వ్యవసాయ మంత్రి వస్తాడా, ఉపముఖ్యమంత్రి వస్తాడా, లేదా ఇంకా ఎవరైనా మంత్రి వస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉంటాము – కేటీఆర్