పేద విద్యార్థుల చదువుకు అండగా చంద్రన్న ప్రభుత్వం

భారత్ న్యూస్ గుంటూరు…చంద్రన్న భరోసా పేద విద్యార్థుల చదువుకు అండగా చంద్రన్న ప్రభుత్వం 📍ఫీజులు, స్కాలర్షిప్ ల కింద ₹1,200 కోట్లు…

పట్టణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….పట్టణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రంలోని మిలియన్ ప్లస్ నగరాలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థికసంఘం…

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని అవమానించిన హాస్టల్ యాజమాన్యం

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని అవమానించిన హాస్టల్ యాజమాన్యం దీంతో రాత్రి నుండి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది…

తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు రూ.387 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు రూ.387 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల ఇటీవల తొలివిడతలో రూ.259.36 కోట్లు…

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి 828 హుండీలతో రూ.13.25 కోట్ల ఆదాయం – విదేశీ కరెన్సీ,…

మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది ఫిబ్రవరి 15న (ఆదివారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…మహాశివరాత్రి ఎప్పుడు? మహాశివరాత్రి పండుగను ఈ ఏడాది ఫిబ్రవరి 15న (ఆదివారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మాఘ బహుళ…

బంగారం తులం ధర: 1,87,210-/

భారత్ న్యూస్ అనంతపురం..ఈరోజు బంగారం ధరలు ▫️ ▶️ బంగారం తులం ధర: 1,87,210-/▶️ బంగారం 10 గ్రాముల ధర: 1,60,500-/…

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.

.భారత్ న్యూస్ హైదరాబాద్….కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయినందున అవసరమైన…

మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి భద్రాద్రి…

మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి అధికార పార్టీకి పోలీసుల…

జగ్గారెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…జగ్గారెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ కేసు నమోదు చేసి, రిపోర్ట్‌ ఇవ్వాలని ఎస్పీకి…

భారత్ న్యూస్ విశాఖపట్నం..వందేమాతరం, జనగణమన ప్లే అవుతుంటే కచ్చితంగా నిలబడాల్సిందే..? జాతీయం :- మన భారతదేశంలో అధికార కార్యక్రమాలు జరిగినప్పుడు, జెండా…