…భారత్ న్యూస్ హైదరాబాద్…మాగంటి గోపినాథ్ తల్లి ఆరోపణలతో అలజడి…
కేటీఆర్ టార్గెట్ గా ఆరోపణలు చేసిన గోపినాథ్ మాతృమూర్తి..!
చివరి క్షణాల్లో కన్నకొడుకును చూడనీయకుండా చేశాడని ఆవేధన..!
జూబ్లీహిల్స్ ఎన్నికలవేళ సంచలనంగా మారిన వ్యాఖ్యలు..!
ఆరునెలల తర్వాత కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల ఎదురుదాడి…!
పోలింగ్ కు నాలుగైదు రోజులముందు కుట్రలు చేస్తున్నారని.. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు..

పోలింగ్ ముందర ఇదేం చికాకు అంటూ కలవరపాటుకు గురవుతున్న గులాబీ పార్టీ స్థానిక ముఖ్య నాయకులు..