బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు

..భారత్ న్యూస్ హైదరాబాద్…బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు

రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా లపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన ముంబై పోలీసులు

ఓ వ్యాపారవేత్తను మోసం చేసినట్లు శిల్ప శెట్టి దంపతులపై ఆరోపణలు

వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పి 2015 నుంచి 2023 వరకు తన నుంచి రూ. 60 కోట్ల వరకు తీసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నారని ఆరోపణ…