కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా

భారత్ న్యూస్ వరంగల్….. …..కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా

ఈ నెల 22కి విచారణను వాయిదా వేసిన హైకోర్టు

22న తుది తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం