ఈ నెల 23 నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఈ నెల 23 నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ

దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు

ఇప్పటికే 50 లక్షల చీరలు తయారీ.. మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్

ఒక్కో చీర తయారీకి దాదాపు 800 రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.