భారత్ న్యూస్ అనంతపురం…పాకిస్థాన్పై భారత్ విజయం
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా గెలుపు
మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు
ఆ తర్వాత ఛేదనకు దిగిన పాక్.. 3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు
అనంతరం వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం
DLS విధానంలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినట్లు ప్రకటన
