మొదలయిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ
మొదలయిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్న పోలింగ్‌

2 గంటల నుంచి కౌంటింగ్, సాయంత్రం ఫలితాలు

3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు ఎన్నికలు

బరిలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు

ఓటు హక్కు వినియోగించుకోనున్న 56,19,430 మంది

50 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం