మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..

.భారత్ న్యూస్ హైదరాబాద్….మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..

ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం

మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లు

ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం

రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్ లలో సంబరాలు

ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు