భారత్ న్యూస్ ఢిల్లీ…..గుజరాత్లో కూలిన వంతెన పనికి రాదని ముందే హెచ్చరించినా పట్టించుకోని అధికారులు
వంతెన కూలిన ఘటనలో 16 మంది మృతి
2021లోనే వంతెన స్థితి అధ్వానంగా మారిందని, వాహనాలను అనుమతించవద్దని హెచ్చరించినా పట్టించుకోని అధికారులు…
WhatsApp us