భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….పోలీసులను పరిగెత్తించి దాడి చేసిన బీహార్ కార్మికులు.. పలువురికి గాయాలు
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడికి దిగిన బీహార్ కార్మికులు
బీహార్ కార్మికుల దాడిలో రెండు పోలీస్ వాహనాలు ధ్వంసం
నిన్న డెక్కన్ సిమెంట్లో పనిచేస్తున్న సమయంలో గాయపడిన ఓ కార్మికుడు
మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి
న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళన
చెదరగొట్టే సమయంలో కార్మికులకు పోలీసులకి మధ్య ఘర్షణ.. దీంతో పోలీసులపై దాడికి దిగిన కార్మికులు
