భారత్ న్యూస్ ఢిల్లీ…..న్యూ ఢిల్లీ :
ఈ నెల 8న కేంద్ర మంత్రివర్గ సమావేశం.
మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం.
మహిళా రిజర్వేషన్ల అమలుకోసం నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తీసుకురానున్న కేంద్రం.

రెండు సవరణ బిల్లుల కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు కేంద్రం సన్నద్ధం.
ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంట్ సమావేశాలు.